
- This event has passed.
కార్తీక సమారాధన మరియు శృతి కైంకర్యం (సామవేద పారాయణం)
November 3, 2024 @ 8:00 am - 5:00 pm
పరమ పవిత్రమైన మరియు పరమాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గోశాలలో, ఈ కార్తీక మాసం లో , సనాతన ఋషిప్రోక్త గాయత్రీ మహా పరిషత్ .సనాతన సంప్రదాయాాల ననుసరిస్తూ, తమ సభ్యుల అభివృద్ధిని మరియు ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ, గో పూజ-కేశవారాధన లతో ప్రారంభించి, పలు ఆధ్యాత్మిక కార్యాచరణాల నడుమ చిర్యాల లో గల సింధు వనం లో, శ్రీగోవర్ధని గోశాలలో వన భోజన కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించుచున్నది.
కాగా ఈ నటి ప్రత్యేకత: మహాస్వామివారి జన్మ నక్షత్రం అయిన అనురాధ నక్షత్రం – ఆదివారం- శ్రీ గోవర్ధని గోశాలలో.
Haridaspally Rd, Chiryala Village, Haridas Pally, Secunderabad, Telangana 501301
https://maps.app.goo.gl/CViAjgDnAMP4Mgjb8
కావున భక్తులెల్లరూ విచ్చేసి వేద పురుషుని , వేదమాత గాయత్రి అమ్మవారి ఆశీస్సులు పొంది, పరమాచార్య వారి కృపకు పాత్రులుకాగలరని భక్త జన కోటికి విజ్ఞప్తి.